
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన : ఎస్ఐ
ఆలూరు : ఎల్లార్తి గ్రామం ప్రజలకు సైబర్ నేరగాళ్లు గురించి అవగాహన కల్పించినట్లు ఎస్సై బాల నరసింహులు తెలిపారు. అతిథులుగా ఆలూరు అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవోత్తమ్ రావు, అడ్వకేట్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సెక్షన్ గురించి మాట్లాడడం జరిగింది. ప్రజలకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీ వంటి వాటి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి ద రగన్న, బసప్ప ,సర్దార్ మల్లికార్జున ,చిదానంద, అంగడి రామ గాదిలింగ ,పెద్ద రంగస్వామి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!