
పౌర సరఫరాల గోడం ను తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్
పత్తికొండ (న్యూస్ వెలుగు ): రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమల దేవి మంగళవారం అధికారులతో కలిసి పౌర సరఫరాల గొడం , చౌక ధరల దుకాణాలు (ఎఫ్.పి. షాపులు),తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల విద్యాలయం, సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహాలను తనిఖీ చేశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మెనూ ప్రకారం విద్యార్దులకు భోజనం కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.




Was this helpful?
Thanks for your feedback!