అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నల్గొండ న్యూస్ వెలుగు  : జిల్లాలోని  గిరిజన ప్రాంతమైన చందంపేట మండల కేంద్రంలోని పలు గిరిజన తండాలు  కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… శిశు మరణాలను నివారించడం, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మహిళలు పౌష్టికాహారము,ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై మర్చి 28 న జరిగే మేళాకు హాజరు కావాలని ఆమె కోరారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS