Category: Agriculture

Agriculture News in Telugu: Get the latest agriculture news from The World Of Agriculture & Farming related to Crop Prices, Farm Equipment in News Velugu.

45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం డిప్యూటీ సీఎం

45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం డిప్యూటీ సీఎం

అమరావతి న్యూస్ వెలుగు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన ... Read More

మోంథా తుఫాన్‌ బీభత్సంతో నష్టపోయిన రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్ జగన్

మోంథా తుఫాన్‌ బీభత్సంతో నష్టపోయిన రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్ జగన్

కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు) : జిల్లాలో మోంథా తుఫాన్‌ బీభత్సంతో పంట నష్టపోయిన రైతుల కష్టాల్ని తెలుసుకుని.. వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి ... Read More

వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

హొలగుంద (న్యూస్ వెలుగు) : మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం టీడీపీ నాయకులు మరియు రైతు సంఘం నాయకులు మండల వ్యవసాయాధికారి ఆనంద్ లోకదళ్ ... Read More

పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఎమ్మిగనూరు, (న్యూస్ వెలుగు):పత్తి కొనుగోలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. ఎమ్మిగనూరు నగర శివార్లలో ఉన్న పత్తి కొనుగోలు ... Read More

రైతులు తమ పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలి: కలెక్టర్

రైతులు తమ పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలి: కలెక్టర్

నంద్యాల ( న్యూస్ వెలుగు): రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి తమ పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. మంగళవారం ... Read More

నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలి: కాంగ్రెస్ నేత వైయస్ షర్మిల 

నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలి: కాంగ్రెస్ నేత వైయస్ షర్మిల 

https://youtu.be/r3Btz-Joh1U?si=r22gVIb7Ol0drqDi కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు ): కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో మొంథా తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించడం జరిగిందని ... Read More

వ్యవసాయంలో సాంకేతికతను అందించండి: మంత్రి నారా లోకేష్

వ్యవసాయంలో సాంకేతికతను అందించండి: మంత్రి నారా లోకేష్

న్యూస్ వెలుగు అప్డేట్ : ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడో రోజు మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సీనియర్ ... Read More