BREAK NEWS

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసిన మంత్రి

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసిన మంత్రి

నంద్యాల (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర మైనార్టీ,న్యాయశాఖ మంత్రి NMD ఫరూక్.. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి పరిశీలించారు. నంద్యాలలో ... Read More

ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రి

ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రి

ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫాన్ నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న ... Read More

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే

కర్నూలు (న్యూస్ వెలుగు): దిన్నదేవరపాడు ప్రాంతంలో శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజీలోని మెగా జాబ్ మేళా ఘనంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ ... Read More

ఆర్థిక సాయం అందించిన వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం

ఆర్థిక సాయం అందించిన వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం

Sekకర్నూలు (న్యూస్ వెలుగు): ఈ నెల 24వ తేదీన చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన బాధితులకు కావేరి ట్రావెల్స్ యాజమాన్యం రూ.40 లక్షలు ఆర్థిక సాయం ... Read More

లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి: సీఎం

లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి: సీఎం

ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): మొంథా తుఫాను ప్రభావంపై లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం అధికారులను ఆదేశించారు. తాజా పరిస్థితిపై ... Read More

కర్నూలులో హాకీ టర్ఫ్ కోర్ట్ ను ఏర్పాటు చేయాలి

కర్నూలులో హాకీ టర్ఫ్ కోర్ట్ ను ఏర్పాటు చేయాలి

జాయింట్ కలెక్టర్ న్యూరుల్ క్యామర్ కు వినతపత్రం సమర్పించిన ఆర్వీపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్. కర్నూలు , న్యూస్​ వెలుగు : కర్నూలు నగరంలో హాకీ టర్ఫ్ ... Read More

పెద్దరాసు సుబ్రమణ్యం ను కలిసిన పోతుల సురేష్

పెద్దరాసు సుబ్రమణ్యం ను కలిసిన పోతుల సురేష్

బుక్కపట్నం, న్యూస్ వెలుగు:శ్రీ సత్యసాయి జిల్లా ఆదర్శ విద్య సంస్థల అధినేత, తేదేపా సీనియర్ నాయకుడు శ్రీ పెద్దరాసు సుబ్రమణ్యం తో శ్రీ పోతుల సురేష్ బేటీ అయ్యారు. ... Read More