ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
తుగ్గలి (న్యూస్ వెలుగు): ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.బుధవారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి గ్రామం వ్యవసాయ శాఖ అధికారులు ... Read More
పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం : పాణ్యం ఎమ్మల్యే గౌరు చరిత
పాణ్యంo (న్యూస్ వెలుగు): పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు.బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహ ప్రవేశాల ... Read More
సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్లు: కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు (న్యూస్ వెలుగు): నగర శివార్లలోని ఎన్టీఆర్ కాలనీ టిడ్కో గృహాలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దుతామని, ఈ నెల 17న 187 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తున్నట్లు నగరపాలక ... Read More
యావత్ తెలుగుజాతి గర్వపడేలా విద్యార్థులు ఎదగాలి
కర్నూలు (న్యూస్ వెలుగు) : యావత్ తెలుగుజాతి గర్వపడేలా తమ భవిష్యత్తును విద్యార్థులు నిర్మించుకోవాలని రాష్ట్ర గవర్నర్,రాయలసీమ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ వెంకట ... Read More
రంగాపురం లో వ్యక్తి దారణ హత్య
బేతంచెర్ల న్యూస్ వెలుగు : బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలోమద్దిలేటి స్వామి ముఖ ద్వారం వద్ద సయ్యద్ మహబూబ్ బాషా ( 41 ) బుధవారం ... Read More
ఇది ప్రజా ఉద్యమం: వైయస్సార్సీపి రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి
తుగ్గలి న్యూస్ వెలుగు : ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు నియోజకవర్గ కేంద్రమైన ... Read More
సచివాలయాలు ఆకస్మిక తనిఖీ మున్సిపల్ కమిషనర్
బేతంచెర్ల( న్యూస్ వెలుగు) :బేతంచేర్ల పట్టణంలోని 1, 2 సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్,మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీలోభాగంగా అయన రికార్డులను పరిశీలించారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ ... Read More

