శివనందీశ్వర ఆలయ చైర్మన్ గా మద్దిగారి పుష్పరాజ్
బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలోని కడమల కాల్వ గ్రామంలో వెలిసిన శ్రీ శివనందీశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ మద్దిగారి పుష్పరాజ్ ఆలయ ఈవో ... Read More
ఆలయంలో స్వచ్ఛంద్ర కార్యక్రమం పాల్గొన్న అధికారులు
ఇంద్రకీలాద్రి న్యూస్ వెలుగు: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో "స్వచ్ఛంద్ర" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అధికారులు మరియు ధర్మకర్తల ... Read More
భగవద్గీత మానవునికి ప్రబోధించిన కర్తవ్యబోధ:మాజీ మంత్రి
కర్నూలు న్యూస్ వెలుగు: మానవుడు నిజజీవితంలో అడుగడుగునా సరైన మార్గాన నడుచుటకు భగవద్గీత ఒక దీపస్థంభముగా తోడ్పడుతుందని, ప్రతివ్యక్తి భగవద్గీతను చదివి, ఆచరించాలని మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ... Read More
గోపూజతో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు న్యూస్ వెలుగు : నిజమైన శ్రేయస్సు అంటే మోక్షమేనని, మోహాన్ని నశింపచేసుకోవడమే మోక్షమని, వస్తుప్రీతి సుఖాన్ని అందించకపోగా దుఃఖ కారకమవుతుందని ఇస్కాన్ ధర్మ ప్రచారకులు కీర్తిరాజదాస్ స్వామి ... Read More
టీటీడీ మాజీ ఏవిఎస్ ఓ సతీష్కుమార్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
అనంతపురం న్యూస్ వెలుగు: హత్య జరిగిన ఘటనా స్థలాన్ని సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పరిశీలించారు. సతీష్కుమార్ హత్య సీన్ రీకన్స్ట్రక్షన్ పోలీసులు నిర్వహిస్తున్నారు అనంతపురం జిల్లా ... Read More
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి స్వాగతం పలికిన జిఎం శేఖర్
శ్రీ సత్యసాయి జిల్లా న్యూస్ వెలుగు: పుట్టపర్తిలో జరుగుతున్న సత్త సాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ ... Read More
వైసీపీ పార్టీ కార్యాలయం పై దాడి ఫర్నిచర్ ధ్వంసం
శ్రీ సత్యసాయి జిల్లా న్యూస్ వెలుగు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోప్రజలను భయభ్రాంతులకు గురి అయ్యేలా టిడిపి నాయకులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ... Read More

