అమరావతి – ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ వెలుగు : అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం ... Read More
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు
నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మండల విద్యాశాఖ అధికారి యశోద తెలిపారు. గురువారం జరిగిన 10వ తరగతి ... Read More
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
నంద్యాల, న్యూస్ వెలుగు : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో రైతులకు రీ సర్వే పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంను గురువారం తహశీల్దార్ ... Read More
తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఎం
తుగ్గలి న్యూస్ వెలుగు :తుగ్గలి మండలంలో గత ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు నేపథ్యంలో భారీగా నష్టపోయిన తుగ్గలి మండల రైతాంగాన్ని ఆదుకునేందుకు మండలాన్ని కరువు మండలం గా ... Read More
ప్రభుత్వానికి పట్టని అంగన్వాడీల సమస్యలు
కర్నూలు న్యూస్ వెలుగు :పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు నగర కార్యదర్శి మహమ్మద్ ... Read More
బ్లాక్ మార్కెట్ ను అరికట్టేది ఎప్పుడు..? సీపీఎం
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూల్ నగరంలో గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్లకు సరైనసమయానికి గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ... Read More
రోడ్డు ప్రమాదంలో మహిళా పోలీస్ కు తీవ్ర గాయాలు
తుగ్గలి న్యూస్ వెలుగు : పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామ సచివాలయం మహిళా పోలీస్ త్రివేణి కు బుధవారం ఉదయం తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామం వద్ద ద్విచక్ర ... Read More

