మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి – వై. సాయి ప్రసాద్ రెడ్డి
నిరుద్యోగ భృతి, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి న్యూస్ వెలుగు : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు ... Read More
ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా పాలకులు రోడ్డు విస్తరణ చేయరా ?
పత్తికొండలో రోడ్డు విస్తరణ వెంటనే చేపట్టాలి. ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రోడ్డు విస్తరణ చేపట్టే అంతవరకు పోరాటాలు ఉధృతం చేస్తాం. సిపిఎం ... Read More
కూటమి నాయకులు వెంటనే స్పందించి అనాది అమ్మాయికి పెన్షన్ మంజూరు చేయాలి
కౌతాళం, న్యూస్ వెలుగు : కౌతాళం మండలం దోమలదిన్నె గ్రామానికి చెందిన రామలింగమ్మ వెంకోబా వారికి నలుగురు ఆడపిల్లలు రెండో అమ్మాయి రంజిత అనే అమ్మాయి అనాది మాటలు ... Read More
క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఈ నెల 10న జైలు భరో
కరపత్రాలు పంపిణీ చేస్తున్న సిపిఎం పార్టీ నాయకులు న్యూస్ వెలుగు - పత్తికొండ: క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఈనెల 10వ తారీఖున జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ... Read More
ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి
35 సీసీ కెమెరాలను ప్రారంభించిన .. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ * నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత ... Read More
రివర్ వ్యూ కాలనీ స్థల వివాదంపై క్షేత్రస్థాయిలో విచారణ
చట్టబద్ధమైన రికార్డుల ఆధారంగా బాధితుడికి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశం రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల భిక్షం (దాసు) కర్నూలు, న్యూస్ వెలుగు : కర్నూలు నగరంలోని ... Read More
గ్రామాలలో ఎల్.నినో ప్రభావం మీద అవగాహన సమావేశాలు
న్యూస్ వెలుగు ఆదోని : ఇందులో భాగంగా బైచిగేరి, అరెకల్, నాగలాపురం మరియు గుడికల్ గ్రామాలు వంటి తీవ్ర ఎల్లినో ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు ప్రకటించబడిన గ్రామాల్లో వివిధ పంటలను ... Read More

