గ్రామ పంచాయతీ బోర్డు స్థలాన్ని కాపాడండి

గ్రామ పంచాయతీ బోర్డు స్థలాన్ని కాపాడండి

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బాపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ బోర్డు స్థలానికి కబ్జా చేసిన ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అనుచరులపై ... Read More

పోషణ పక్వాడ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

పోషణ పక్వాడ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

పత్తికొండ, న్యూస్ వెలుగు;  పత్తికొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం 8 వ “పోషణ పక్వాడ” పోస్టర్‌ను ఎమ్మెల్యే కే.ఈ శ్యాంకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ శాఖ ... Read More

భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి

భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి

కర్నూలు, న్యూస్ వెలుగు ;  సూరత్ నుండి చెన్నైకి వెళ్లే ఎక్స్ ప్రెస్ వే-150సీ కర్నూలు జిల్లాలో సుమారు 40 కిలోమీటర్ల మేరా వెళుతోందని. కర్నూలు జిల్లాలోని ఎదురూరు ... Read More

10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

నంద్యాల, న్యూస్ వెలుగు : ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని సకాలంలో, సమర్థవంతంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలలో ... Read More

ఏ.పి.ఎం.ఎఫ్ డైరీ ని ఆవిష్కరించిన  ఎమ్మెల్యే 

ఏ.పి.ఎం.ఎఫ్ డైరీ ని ఆవిష్కరించిన  ఎమ్మెల్యే 

పత్తికొండ, న్యూస్ వెలుగు;  పత్తికొండ పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో సోమవారం పత్తికొండ ఎం.ఎల్.ఎ కే.ఈ.శ్యాం కుమార్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ( ఏ.పి.ఎం.ఎఫ్ ) ... Read More

వివాహానికి హాజరైన వైయస్సార్సీపి రైతు విభాగపు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి

వివాహానికి హాజరైన వైయస్సార్సీపి రైతు విభాగపు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి

తుగ్గలి, న్యూస్ వెలుగు ; తుగ్గలి మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో కావలి మునిస్వామి, కావలి సువర్ణ దంపతుల కుమారుడు రాజేష్  జయంతి, అలాగే అదే గ్రామానికి చెందిన ... Read More

నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

నంద్యాల, న్యూస్ వెలుగు  :  శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల అధ్యక్షుడు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య ... Read More