పేదల కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి: సీఎం చంద్రబాబు
పలనాడు జిల్లా, న్యూస్ఏ వెలుగు ప్రిల్ 15: పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు ... Read More
తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తుగ్గలి నాగేంద్ర
తుగ్గలి, న్యూస్ వెలుగు ; పత్తికొండ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఉమ్మడి కర్నూల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర బుధవారం తెలుగుదేశం పార్టీలో ... Read More
తుగ్గలి కేజీబీవీ జూనియర్ కళాశాలలో 97 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు
తుగ్గలి, న్యూస్ వెలుగు ; మండల కేంద్రమైన తుగ్గలిలోని కేజీబీవీ జూనియర్ కళాశాల విద్యార్థినిలు బుధవారం ఉదయం విడుదలైన ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచారని ... Read More
జనగణనకు ప్రజలందరూ పూర్తి సహకారం అందించాలి
నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలంలోని ప్రజలందరూ జనగణన 2027 విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని తహశీల్దార్ పద్మావతమ్మ కోరారు. బుధవారం మండల కేంద్రంలో ... Read More
అనుమతి లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలి
అనుమతులు లేని రెసొనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి కర్నూలు, న్యూస్ వెలుగు: నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్ నందు విద్యార్ధి సమాఖ్య కార్యాలయం ... Read More
పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్
అమరావతి, న్యూస్ వెలుగు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రతినిధులు కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ... Read More
ఉద్దానం’లో తొలిసారిగా బయోమార్కర్స్ పరీక్షలు
ఏపీ, న్యూస్ వెలుగు: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైంది. నిపుణుల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యింది. విశాఖలోని కింగ్ జార్జ్ ... Read More

