బి ఆర్ నాయుడు ను పదవి నుంచి తొలగించాలి: వైఎస్ఆర్సిపి
డోన్ న్యూస్ వెలుగు : వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ... Read More
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్
కర్నూలు న్యూస్ వెలుగు :కర్నూలు ఠాగూర్ నగర్ లోని డోన్ రహదారిలో నూతనంగా ఆధునిక సౌకర్యాలతో నెలకొల్పిన జయ రామ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి టీజీ ... Read More
తాగునీటి సమస్యలకు ముందస్తు చర్యలు మంత్రి పయ్యావుల కేశవ్
నంద్యాల న్యూస్ వెలుగు ఏప్రిల్ 04: జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య ... Read More
రచ్చ బండ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి
నంద్యాల న్యూస్ వెలుగు : డోన్ పట్టణంలోని 32 వ వార్డు లో రచ్చ బండ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నిర్వహించారు. 32 వ ... Read More
అమరావతి – ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ వెలుగు : అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం ... Read More
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు
నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మండల విద్యాశాఖ అధికారి యశోద తెలిపారు. గురువారం జరిగిన 10వ తరగతి ... Read More
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
నంద్యాల, న్యూస్ వెలుగు : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామంలో రైతులకు రీ సర్వే పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంను గురువారం తహశీల్దార్ ... Read More

