కర్నూలు వ్యాప్తంగా 500 ఇల్లలో తనిఖీ చేసిన పోలీసులు
కర్నూలు (న్యూస్ వెలుగు) జిల్లావ్యాప్తంగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా విస్తృత తనిఖీలు చేసినట్లు జిల్లా ఎస్పీ విశ్రాంతి పార్టీ తెలిపారు. సరైన పత్రాలు లేని 40 వాహనాలు, ... Read More
ధరలు తగ్గించాలని రాస్తా రోకో చేసిన సీపీఎం
తుగ్గలి ( న్యూస్ వెలుగు ) : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తుగ్గలి లోని రాములమ్మ కట్ట ఎదుట ... Read More
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి: జమలయ్య
న్యూస్ వెలుగు కర్నూలు : ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయకపోవడం చాలా దారుణమని తక్షణమే గ్రామ సభలు నిర్వహించి భూయజమాని ... Read More
ప్రధాని మోదీ పిలుపుతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
శ్రీకాకుళం ( న్యూస్ వెలుగు ): ప్రధాని మోదీ పిలుపు మేరకు జిల్లా పర్యటనల్లోనూ ఇంధన పొదుపు చర్యలను పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన కాన్వాయ్ను 4 ... Read More
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
నరనస్నపేట, ( న్యూస్ వెలుగు )మే 16: గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్దిపై వేటు పడిందని, ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లకుండా ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా ... Read More
డెంగ్యూ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమం
రాజంపేట, న్యూస్ వెలుగు : రాజంపేట మున్సిపల్ కార్యాలయం నందు శనివారం డెంగ్యూ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ... Read More
థాయ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్స్లో మలేషియా ద్వయంతో సత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి
స్పోర్ట్స్ న్యూస్ వెలుగు : థాయ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్స్లో మలేషియా ద్వయంతో సత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి తలపడనున్నారు.థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో, భారత జోడీ సత్విక్సైరాజ్ రంకిరెడ్డి చిరాగ్ ... Read More

