BREAK NEWS

తిరుపతిలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు

తిరుపతిలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు

తిరుపతి, న్యూస్ వెలుగు :   ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత మూడేళ్లలో కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య ... Read More

చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్

చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్

 న్యూస్ వెలుగు, హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన  అధినేత పవన్ కల్యాణ్ తనపై వస్తున్న చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే ... Read More

దివ్యాంగులకు శ్రీ వారి దైవ దర్శనం  ఆన్లైన్లో రద్దుపరిచి ఆఫ్లైన్లో ఇవ్వాలి…

దివ్యాంగులకు శ్రీ వారి దైవ దర్శనం  ఆన్లైన్లో రద్దుపరిచి ఆఫ్లైన్లో ఇవ్వాలి…

కర్నూలు, న్యూస్​ వెలుగు:  సోమవారం శారీరక దివ్యంగా ఉద్యోగాల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ని కలసి దివ్యాంగులకు దైవ దర్శనం కొరకు ... Read More

కురువలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. కర్నూలు జిల్లా కురువ సంఘం

కురువలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. కర్నూలు జిల్లా కురువ సంఘం

ఎమ్మిగనూరు, న్యూస్​ వెలుగు : ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామం,మంగళవారం (02-06-2026) కురువ నాగేష్‌పై వాల్మీకి నాయకులు జరిపిన దాడిని కర్నూలు జిల్లా కురువ సంఘం తీవ్రంగా ఖండించింది.ఈ ... Read More

పదవీ విరమణ చేసిన పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులకు ఆత్మీయ సన్మానం

పదవీ విరమణ చేసిన పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులకు ఆత్మీయ సన్మానం

తుగ్గలి న్యూస్ వెలుగు : సాధారణంగా ఉద్యోగ విరమణ అంటే ఒక ఉద్యోగి తన సేవలకు ముగింపు పలికే రోజు. కానీ కొందరి విషయంలో అది కేవలం పదవీ ... Read More

తిరుపతిలో అద్భుతంగా మునివాహన సేవా కార్యక్రమం

తిరుపతిలో అద్భుతంగా మునివాహన సేవా కార్యక్రమం

తిరుపతి, న్యూస్​ వెలుగు:  తిరుపతి శ్రీనివాస మంగాపురం లలితా పీఠంలో హిందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని మహేష్ డేగల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. హిందూ సమాజంలో ... Read More

ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి:  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేశ్వర్లు

ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ రామకొండ వెంకటేశ్వర్లు

కర్నూలు జిల్లా పత్తికొండ మండల కేంద్రంలో మొలకళకుంట ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించడం జరిగిందని ఎమ్మార్పీఎస్ నాయకులు పత్తికొండ ఆర్డిఓ ఓబులేష్ కి వినతి పత్రాన్ని అందించినట్లు ... Read More