ఎగ్జిబిషన్ను సందర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఎగ్జిబిషన్ను సందర్శించిన మంత్రి : ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్గా భారత్ ఎదగాలి – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెన్నై ట్రేడ్ సెంటర్లో CII, IDGS ... Read More
లక్ష్యాలను చేరుకోవాలి అధికారులకు కీలక సూచన చేసిన సీఎం
అమరావతి, ఏప్రిల్ 17: స్వచ్ఛాంధ్ర సాకారం కావడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ... Read More
అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు మెరుగైన వైద్యం
మంత్రి సత్య కుమార్ యాదవ్ వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ ... Read More
నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార–జలహారతి” కార్యక్రమం
కర్నూలు జిల్లాలో 479 గ్రామాల్లో 3435 పనుల గుర్తింపు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కర్నూలు, న్యూస్ వెలుగు : నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు ... Read More
లైసెన్స్ లేకుండా సీడ్స్, ఫర్టిలైజర్స్ అమ్మితే క్రిమినల్ కేసులు పెడతాం
వ్యవసాయ అధికారి సురేష్ బాబు తుగ్గలి, న్యూస్ వెలుగు; సరైన లైసెన్స్ లేకుండా విత్తనాలు లేదా ఎరువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారి సురేష్ బాబు ... Read More
చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బీజేపీ కృషి చేయాలి
పత్తికొండ, న్యూస్ వెలుగు; పత్తికొండ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పత్తికొండ మండల బిజెపి అధ్యక్షులు కరణం నరేష్ అధ్యక్షతన పత్తికొండ మహిళ మోర్చా నాయకురాళ్ల సమావేశం ... Read More
తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించిన అధికారులు
తుగ్గలి, న్యూస్ వెలుగు; తుగ్గలి మండలంలో తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఫలితంగా అధికారులు తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించారు. గత కొంత కాలం ... Read More

