అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు మెరుగైన వైద్యం
మంత్రి సత్య కుమార్ యాదవ్ వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో ఉన్నత వైద్యo జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో బెరా, ఇంపిడెన్స్, ప్యూర్ టోన్, ఆడియో మెట్రీ ... Read More
నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార–జలహారతి” కార్యక్రమం
కర్నూలు జిల్లాలో 479 గ్రామాల్లో 3435 పనుల గుర్తింపు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి కర్నూలు, న్యూస్ వెలుగు : నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు ... Read More
లైసెన్స్ లేకుండా సీడ్స్, ఫర్టిలైజర్స్ అమ్మితే క్రిమినల్ కేసులు పెడతాం
వ్యవసాయ అధికారి సురేష్ బాబు తుగ్గలి, న్యూస్ వెలుగు; సరైన లైసెన్స్ లేకుండా విత్తనాలు లేదా ఎరువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారి సురేష్ బాబు ... Read More
చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బీజేపీ కృషి చేయాలి
పత్తికొండ, న్యూస్ వెలుగు; పత్తికొండ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పత్తికొండ మండల బిజెపి అధ్యక్షులు కరణం నరేష్ అధ్యక్షతన పత్తికొండ మహిళ మోర్చా నాయకురాళ్ల సమావేశం ... Read More
తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించిన అధికారులు
తుగ్గలి, న్యూస్ వెలుగు; తుగ్గలి మండలంలో తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఫలితంగా అధికారులు తాగునీటి సంక్షోభాన్ని పరిష్కరించారు. గత కొంత కాలం ... Read More
భూగర్భ జలాల పెంపునకు జలవనరుల సమగ్ర గణాంకాల సేకరణ
డోన్, ప్యాపిలి మండలాల్లో నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి - జిల్లా కలెక్టర్ నంద్యాల, న్యూస్ వెలుగు: జిల్లాలో 100 రోజుల ‘జలధార’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి ... Read More
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం
నంద్యాల, న్యూస్ వెలుగు : ఉద్యాన శాఖ, పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వెలుగోడు మండల కేంద్రంలో శుక్రవారం ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన ... Read More

