ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్
మంగళగిరి (న్యూస్ వెలుగు) : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. సమస్యలు విన్నవించేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారి నుంచి అర్జీలు ... Read More
మోంథా తుఫాన్ బీభత్సంతో నష్టపోయిన రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్ జగన్
కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు) : జిల్లాలో మోంథా తుఫాన్ బీభత్సంతో పంట నష్టపోయిన రైతుల కష్టాల్ని తెలుసుకుని.. వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి ... Read More
వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
హొలగుంద (న్యూస్ వెలుగు) : మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం టీడీపీ నాయకులు మరియు రైతు సంఘం నాయకులు మండల వ్యవసాయాధికారి ఆనంద్ లోకదళ్ ... Read More
ప్రభుత్వ కార్యాలయానికి అడ్డంగా ఇంటి నిర్మాణ పనులు
హొలగుంద (న్యూస్ వెలుగు) మండల పరిధిలోనే రనికి గ్రామంలో గ్రామ సచివాలయం రైతు భరోసా కార్యాలయం ముందు ఇంటి నిర్మాణం చేపట్టడంతో స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ... Read More
కోటప్పకొండలో కోటి దీపోత్సవ కార్యక్రమం
కోటప్పకొండలో కోటి దీపోత్సవ కార్యక్రమం కోటప్పకొండ (న్యూస్ వెలుగు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలనాడు జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి సాయంత్రం 5గంటలకు నరసరావుపేట పట్టణంలో ప్రముఖ ... Read More
పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఎమ్మిగనూరు, (న్యూస్ వెలుగు):పత్తి కొనుగోలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. ఎమ్మిగనూరు నగర శివార్లలో ఉన్న పత్తి కొనుగోలు ... Read More
ప్రతి బాలికకు సరైన భద్రత ను కల్పించాలి: జిల్లా కలెక్టర్ సిరి
కోడుమూరు ( న్యూస్ వెలుగు): వసతి గృహాల్లో ఉన్న ప్రతి బాలికకు సరైన భద్రత, పోషకాహారం, మంచి విద్య ను అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ... Read More

