దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహా నాయకుడు మోదీ: పవన్ కళ్యాణ్
కర్నూలు(న్యూస్ వెలుగు): జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ప్రయోజనం • ఆత్మ ... Read More
సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కు వచ్చిన ప్రధాని
కర్నూలు(న్యూస్ వెలుగు): కర్నూలు పర్యటన కు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ని శాలువతో సత్కరించి, మహాశివుడు జ్ఞాపికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందచేశారు. డిప్యూటీ ... Read More
శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జు స్వామి దర్శించున్న భారత ప్రధాని నరేంద్రమోడీ
కర్నూలు(న్యూస్ వెలుగు): పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని భారత ప్రధాని నరేంద్రమోడీ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శించుకున్నారు. వారితో బాటు ... Read More
2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ను పూర్తిగా నిర్మూలిస్తాం
ఛత్తీస్గఢ్ (న్యూస్ వెలుగు ): నక్సలిజం ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల సంఖ్యను ఆరు నుండి మూడుకి తగ్గించామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా మరియు నారాయణ్పూర్ ... Read More
కర్నూలు పై మోడీ ట్వీట్
న్యూస్ వెలుగు అప్డేట్ : ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనంతో పాటు, ... Read More
10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు: ఉపముక్యమంత్రి
మంగళగిరి (న్యూస్ వెలుగు ): మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ... Read More
శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ
కర్నూలు (న్యూస్ వెలుగు ): శరీర నిర్మాణ శాస్త్రంలో మంచి పట్టు సాధిస్తే రోగనిర్ధారణ,చికిత్సలో మంచి ఫలితాలు సాధిస్తారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ ... Read More