రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరుపై సమీక్షించిన సీఎం
ఏపి సచివాలయం (న్యూస్ వెలుగు): ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు స్పష్టం ... Read More
విగ్రహ నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి
అమరావతి (న్యూస్ వెలుగు) : రాజధాని అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తు అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను సిఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో గురువారం పరిశీలించారు. ... Read More
ప్రత్యేక హోదా ఇస్తామంటూ వెన్నుపోటు : NSUI
డోన్ (న్యూస్ వెలుగు) : రాహుల్ గాంధీ తలపెట్టినటువంటి ఓట్ చోర్ గద్దిచోడ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ... Read More
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి : కాంగ్రెస్
కర్నూలు (న్యూస్ వెలుగు) : ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనతో కర్నూలు జిల్లా ప్రజలకు ప్రజాధనం వృధా తప్ప ఒరిగేది ఏమీ లేదని కర్నూల్ సిటీ కాంగ్రెస్ ... Read More
తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు పూర్తి : డా.కె.వెంకటేశ్వర్లు
కర్నూలు (న్యూస్ వెలుగు ): ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కర్నూలు రాగమయూరి వద్ద సభా ప్రాంగణంలో రెండు తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి ... Read More
రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి: రాయలసీమ విద్యార్థి పోరాట సమితి
కర్నూలు ( న్యూస్ వెలుగు ): జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చం నాయుడు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ... Read More
వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
పత్తికొండ (న్యూస్ వెలుగు ): పందికోన గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు బుల్లేని రంగస్వామి కుమారుడు వివాహానికి, అలాగే పత్తికొండ పట్టణం ముస్లిం వీధి పోస్టాఫీస్ ... Read More