భారత మహిళా క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో విజయం
స్పోర్ట్స్ అప్డేట్ (న్యూస్ వెలుగు):నిన్న రాత్రి నవీ ముంబైలో జరిగిన తొలి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ను భారత మహిళా క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో ... Read More
ఓటు చోరీ ప్రజాస్వామ్య విరుద్ధం: క్రాంతి నాయుడు
కర్నూలు (న్యూస్ వెలుగు):ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన రాజకీయ ద్రోహాన్ని, ఓటు హక్కును అవమానపరిచిన చర్యలను వ్యతిరేకిస్తూ పత్తికొండ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన "ఓట్ చోర్ - గద్దె ... Read More
శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ
ఢిల్లీ (న్యూస్ వెలుగు): భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరియు ... Read More
జోగి రమేష్ అరెస్టు అక్రమం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లి (న్యూస్ వెలుగు ): వైయస్సార్సీపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ... Read More
కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
కర్నూలు (న్యూస్ వెలుగు ): జిల్లా కేంద్రంలోని శ్రీ భీరప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 23వ కురువ ... Read More
బాధితులను పరామర్శించిన మంత్రులు
శ్రీకాకుళం జిల్లా (న్యూస్ వెలుగు ): కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గౌతుశిరీష , ... Read More
కాశిబుగ్గ సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి నారాలోకేష్
శ్రీకాకుళం (న్యూస్ వెలుగు ): కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గౌతుశిరీష , ఇతర ... Read More

