దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం

దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం

శ్రీకాకుళం (న్యూస్ వెలుగు): జిల్లాలోని  కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు ఇలా ... Read More

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ బస్తిపాటి నాగరాజు 

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ బస్తిపాటి నాగరాజు 

కర్నూలు (న్యూస్ వెలుగు):ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నవంబర్ మాసంలో జిల్లాలో అర్హులైన 2 లక్షల 37 వేల 904 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.103.82 కోట్లు ... Read More

చేదోడుగా చంద్రన్న ప్రభుత్వం: టీడీపీ నేత డాక్టర్ చంద్ర

చేదోడుగా చంద్రన్న ప్రభుత్వం: టీడీపీ నేత డాక్టర్ చంద్ర

తుగ్గలి (న్యూస్ వెలుగు): కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతుందని టిడిపి నాయకులు డాక్టర్ చంద్ర అన్నారు. ... Read More

రాజధాని నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం

రాజధాని నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం

అమరావతి (న్యూస్ వెలుగు): రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు ... Read More

కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు ఆర్థిక సహకారం

కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు ఆర్థిక సహకారం

కర్నూలు (న్యూస్ వెలుగు): అంతర్జాతీయ సహకార సంవత్సరం దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా పశువుల అభివృద్ధి సంఘం సమావేశ భవనంలో జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ను ... Read More

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసిన మంత్రి

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేసిన మంత్రి

నంద్యాల (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర మైనార్టీ,న్యాయశాఖ మంత్రి NMD ఫరూక్.. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి పరిశీలించారు. నంద్యాలలో ... Read More

ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రి

ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రి

ఏపీ అమరావతి (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫాన్ నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న ... Read More