2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ను పూర్తిగా నిర్మూలిస్తాం
ఛత్తీస్గఢ్ (న్యూస్ వెలుగు ): నక్సలిజం ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల సంఖ్యను ఆరు నుండి మూడుకి తగ్గించామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా మరియు నారాయణ్పూర్ ... Read More
కర్నూలు పై మోడీ ట్వీట్
న్యూస్ వెలుగు అప్డేట్ : ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనంతో పాటు, ... Read More
10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు: ఉపముక్యమంత్రి
మంగళగిరి (న్యూస్ వెలుగు ): మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ... Read More
శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాధిస్తే మంచి వైద్యులుగా రాణిస్తారు: చిట్టి నరసమ్మ
కర్నూలు (న్యూస్ వెలుగు ): శరీర నిర్మాణ శాస్త్రంలో మంచి పట్టు సాధిస్తే రోగనిర్ధారణ,చికిత్సలో మంచి ఫలితాలు సాధిస్తారని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ ... Read More
రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరుపై సమీక్షించిన సీఎం
ఏపి సచివాలయం (న్యూస్ వెలుగు): ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు స్పష్టం ... Read More
విగ్రహ నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి
అమరావతి (న్యూస్ వెలుగు) : రాజధాని అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తు అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను సిఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో గురువారం పరిశీలించారు. ... Read More
ప్రత్యేక హోదా ఇస్తామంటూ వెన్నుపోటు : NSUI
డోన్ (న్యూస్ వెలుగు) : రాహుల్ గాంధీ తలపెట్టినటువంటి ఓట్ చోర్ గద్దిచోడ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ... Read More