లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి: సీఎం
ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): మొంథా తుఫాను ప్రభావంపై లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం అధికారులను ఆదేశించారు. తాజా పరిస్థితిపై ... Read More
కర్నూలులో హాకీ టర్ఫ్ కోర్ట్ ను ఏర్పాటు చేయాలి
జాయింట్ కలెక్టర్ న్యూరుల్ క్యామర్ కు వినతపత్రం సమర్పించిన ఆర్వీపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్. కర్నూలు , న్యూస్ వెలుగు : కర్నూలు నగరంలో హాకీ టర్ఫ్ ... Read More
పెద్దరాసు సుబ్రమణ్యం ను కలిసిన పోతుల సురేష్
బుక్కపట్నం, న్యూస్ వెలుగు:శ్రీ సత్యసాయి జిల్లా ఆదర్శ విద్య సంస్థల అధినేత, తేదేపా సీనియర్ నాయకుడు శ్రీ పెద్దరాసు సుబ్రమణ్యం తో శ్రీ పోతుల సురేష్ బేటీ అయ్యారు. ... Read More
అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించం: ఉపముఖ్యమంత్రి
కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు): రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ... Read More
ఎల్ఆర్యస్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి: కమిషనర్ పి.విశ్వనాథ్
Sek కర్నూలు (న్యూస్ వెలుగు): నగర పరిధిలోని అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్యస్) పథకానికి సంబంధించి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ... Read More
బస్సు ప్రమాద ఘటనపై వివరాలు వెల్లడించిన హోంమంత్రి అనిత
Sekur కర్నూలు (న్యూస్ వెలుగు): బస్సు ప్రమాదం దురదృష్టకరం అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న ... Read More
బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు
తెలంగాణ (న్యూస్ వెలుగు): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు. ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్ మరియు వారి అనుచరులు ఈరోజు ... Read More

