బోర్డు సభ్యులతో ఛైర్మన్ ట్రయల్ మీటింగ్
ఇంద్రకీలాద్రి (న్యూస్ వెలుగు):కనకదుర్గమ్మ దేవస్థానం ఛైర్మన్ బోర్రా రాధాకృష్ణ (గాంధీ )ఛాంబర్లలో నూతనంగా నియమితులైన బోర్డు సభ్యులతో ట్రయల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నవంబర్ 7వ తేదీన ... Read More
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి
ఇంద్రకీలాద్రి (న్యూస్ వెలుగు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ... Read More
ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలి : కలెక్టర్
కర్నూలు (న్యూస్ వెలుగు): విభిన్న ప్రతిభావంతులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియం నందు విభిన్న ... Read More
సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి: కలెక్టర్
కర్నూలు (న్యూస్ వెలుగు): ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకూడదని, వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ... Read More
భారత మహిళా క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో విజయం
స్పోర్ట్స్ అప్డేట్ (న్యూస్ వెలుగు):నిన్న రాత్రి నవీ ముంబైలో జరిగిన తొలి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ను భారత మహిళా క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో ... Read More
ఓటు చోరీ ప్రజాస్వామ్య విరుద్ధం: క్రాంతి నాయుడు
కర్నూలు (న్యూస్ వెలుగు):ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన రాజకీయ ద్రోహాన్ని, ఓటు హక్కును అవమానపరిచిన చర్యలను వ్యతిరేకిస్తూ పత్తికొండ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన "ఓట్ చోర్ - గద్దె ... Read More
శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ
ఢిల్లీ (న్యూస్ వెలుగు): భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరియు ... Read More

