*నేడు లింగాపురంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం, ఫెర్టిలిటీ క్యాంప్ కార్యక్రమం*   నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు ) మార్చి 24 : పశువులకు గాలికుంటు వ్యాధి ... Read More

ఎల్లమ్మ తల్లి జాతరకు హాజరైన రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్

ఎల్లమ్మ తల్లి జాతరకు హాజరైన రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్

నంద్యాల జిల్లా ( న్యూస్ వెలుగు ): డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం , ముద్దవరం గ్రామంలో ముద్దవరం ఎల్లమ్మ తల్లి పూజా కార్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ ... Read More

క్షయ వ్యాధి నివారణ పై అవగాహన ర్యాలీ

క్షయ వ్యాధి నివారణ పై అవగాహన ర్యాలీ

డోన్ (న్యూస్ వెలుగు )పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డోన్ టిబి ముక్తుభారత్ అభియాన్ కార్యక్రమం ఉద్దేశించి కీర్తిశేషులు డాక్టర్ రాబర్ట్ కోచ్ చిత్రపటానికి డాక్టర్ సల్మా ... Read More

ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం: సీపీఐ

ఇంటి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం: సీపీఐ

కర్నూలు (న్యూస్ వెలుగు) : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పేద ప్రజలకు రెండు సెంట్లు స్థలం ... Read More

మంత్రి ఇంటిని ముట్టడించిన సీపీఐ

మంత్రి ఇంటిని ముట్టడించిన సీపీఐ

నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు)మర్చి 24: జిల్లా కేంద్రంలో సిపిఐ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రంగనాయుడు తెలిపారు. నిరుపేదలైన ... Read More

పేదల ఇండ్లకు మీటర్లు ఇవ్వండి: సీపీఐ  

పేదల ఇండ్లకు మీటర్లు ఇవ్వండి: సీపీఐ  

కర్నూలు (న్యూస్ వెలుగు ) మర్చి 23: కర్నూల్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించిన 20 వార్డుకు లో నివాసముంటున్న చదువుల రామయ్య కాలనీ వాసులకు కరెంటు ... Read More

స్పందించకపోతే ఆందోళన చేస్తాం: చంద్రనాయక్

స్పందించకపోతే ఆందోళన చేస్తాం: చంద్రనాయక్

కర్నూలు ( న్యూస్ వెలుగు )మర్చి 23:  కళాకారుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర స్థాయి ఆందోళన తప్పదని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రనాయక్ తెలిపారు సోమవారం ... Read More