బండి ఆత్మకూరు మండలంలో 20 మంది విద్యార్థులు గైర్హాజరు
నంద్యాల జిల్లా (న్యూస్ వెలుగు ) మార్చి 16 : శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలంలో సోమవారం జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్షకు 20 ... Read More
నంద్యాల జిల్లా కలెక్టర్ అసంతృప్తి
నంద్యాల, (న్యూస్ వెలుగు) మార్చి 16: జిల్లాలో నిర్వహించిన అక్షరాంధ్ర కార్యక్రమం పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ... Read More
జాతీయ స్థాయి చిత్రలేఖన పోటిల్లో 15 గోల్డ్ మెడల్స్
జాతీయ స్థాయి చిత్రలేఖన పోటిల్లో 15 గోల్డ్ మెడల్స్, 02 సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులు జాతీయస్థాయి చిత్రలేఖన పోటిల్లో విద్యార్థుల ప్రతిభ పై నంద్యాలలో అభినందనలు నంద్యాల ... Read More
పెద్ద దేవలాపురంలో రైతన్న మీకోసం వారోత్సవాలు
నంద్యాల జిల్లా న్యూస్ వెలుగు 16 : బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ వ్యవసాయ అధికారి ఆఫ్రత్ ఆధ్వర్యంలో సోమవారం ... Read More
తాగునీటి సౌకర్యలు కల్పించాలి: సిపిఐ
ఆదోని న్యూస్ వెలుగు : 70 ఏళ్లకు పైగా స్వాతంత్రం వచ్చిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ నాయకులు ప్రభుత్వాలపై మండిపడ్డారు కనీస ... Read More
ఇ ఎస్ ఐ హాస్పిటల్ ను కర్నూలుకు తరలించడం ఆపాలి
ఆదోని న్యూస్ వెలుగు : ఇ ఎస్ ఐ హాస్పిటల్ ను కర్నూలుకు తరలించడం ఆపాలలని, వైద్యం కార్మికులకు అందించాలని కార్మిక సంఘాలు ఈఎస్ఐ చందా దారులు డిమాండ్చేశారు. ... Read More
నియంత పాలన కాంగ్రెస్లో కుదరదు..
నియంత పాలన.. కాంగ్రెస్లో కుదరదు. * యువతకు అవకాశం ఇస్తే దోచేస్తారా..? * నిధుల లెక్క తేలాల్సిందే. * పార్టీ కార్యాలయం పై బీజేవైఎం దాడి చేస్తే స్పందించరా..? ... Read More

