బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు
కర్నూలు ( న్యూస్ వెలుగు ):రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై వైసిపి నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ... Read More
బీసీలు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సవిత
అమరావతి : ఆదరణ 3.0 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ... Read More
తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్ ను సన్మానించిన కర్నూలు జిల్లా కురువ సంఘం
తెలంగాణ ( న్యూస్ వెలుగు ): తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సరితమ్మ తిరుపతయ్య ను సన్మానించిన కర్నూలు జిల్లా కురువ సంఘం. తెలంగాణ ... Read More
కురువ విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు..!
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలులో కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ... Read More
కర్నూలు వ్యాప్తంగా 500 ఇల్లలో తనిఖీ చేసిన పోలీసులు
కర్నూలు (న్యూస్ వెలుగు) జిల్లావ్యాప్తంగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా విస్తృత తనిఖీలు చేసినట్లు జిల్లా ఎస్పీ విశ్రాంతి పార్టీ తెలిపారు. సరైన పత్రాలు లేని 40 వాహనాలు, ... Read More
ధరలు తగ్గించాలని రాస్తా రోకో చేసిన సీపీఎం
తుగ్గలి ( న్యూస్ వెలుగు ) : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తుగ్గలి లోని రాములమ్మ కట్ట ఎదుట ... Read More
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి: జమలయ్య
న్యూస్ వెలుగు కర్నూలు : ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయకపోవడం చాలా దారుణమని తక్షణమే గ్రామ సభలు నిర్వహించి భూయజమాని ... Read More

