డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు నగరంలోని బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, కర్నూలు నియోజకవర్గ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ... Read More
మహాసభలను విజయవంతం చేయండి:ఏఐటీయూసీ
కర్నూలు న్యూస్ వెలుగు : ఏప్రిల్ 26,27, 28 తేదీల్లో జరుగు ఏఐటీయూసీ రాష్ట్ర పద్దెనిమిదో మహాస భలను జయప్రదం చేయాలని కర్నూలు జిల్లా ఏఐటీయూసీ ముఖ్య నాయకులసమావేశం ... Read More
బి ఆర్ నాయుడు ను పదవి నుంచి తొలగించాలి: వైఎస్ఆర్సిపి
డోన్ న్యూస్ వెలుగు : వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ... Read More
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్
కర్నూలు న్యూస్ వెలుగు :కర్నూలు ఠాగూర్ నగర్ లోని డోన్ రహదారిలో నూతనంగా ఆధునిక సౌకర్యాలతో నెలకొల్పిన జయ రామ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాజీ మంత్రి టీజీ ... Read More
తాగునీటి సమస్యలకు ముందస్తు చర్యలు మంత్రి పయ్యావుల కేశవ్
నంద్యాల న్యూస్ వెలుగు ఏప్రిల్ 04: జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య ... Read More
రచ్చ బండ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి
నంద్యాల న్యూస్ వెలుగు : డోన్ పట్టణంలోని 32 వ వార్డు లో రచ్చ బండ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నిర్వహించారు. 32 వ ... Read More
అమరావతి – ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ వెలుగు : అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం ... Read More

