ఆత్మ బలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు : సీఎం

ఆత్మ బలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు : సీఎం

అమరావతి న్యూస్ వెలుగు :  ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఉండవల్లి నివాసంలో నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీ పి.నారాయణ తదితరులు హాజయ్యారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS