
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతాం : సీఎం
తెలంగాణ న్యూస్ వెలుగు : హైదరాబాద్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శాసనసభలో తెలిపారు.
నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!