గడువు పెంచిన ప్రభుత్వం

గడువు పెంచిన ప్రభుత్వం

జర్నలిస్టుల అక్రిడేషన్ మరో మూడు నెలల పొడిగింపు

అమరావతి:   జర్నలిస్టుల అక్రిడేషన్ కాల పరిమితిని మరో మూడు నెలల పాటు పొడగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులను జారి చేసింది.
గతంలో ఇచ్చిన అక్రిడేషన్ గడువు 28వ తేదీ(రేపటి)తో ముగుస్తోండటం తో ఈ జివోలు విడుదల చెసినట్లు జర్నలిస్టు సంఘం నాయకు తెలిపారు.  దీంతో మే నెల 31 వరకు గడువు పొడగించినట్లు ఉత్తర్వు లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పస్టత  ఇచ్చింది .

Author

Was this helpful?

Thanks for your feedback!