గాంధీకి నివాళులు అర్పించిన చేనేతలు
ధర్మవరం : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పల్లెం వెంకటేశులు వారసుడు టిడిపి చేనేత నాయకులు పల్లెం కృష్ణ మరియు టిడిపి సీనియర్ నాయకులు శ్రీ శైలం పురుషోత్తం గౌడ్ , అంబటి సనత్ అధ్వర్యంలో గాంధీ కి గందపు హరం వేసి మహాత్మునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15వ వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనట్లు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అందరూ బాపూజీ బాటలో నడవాలని ఆయన పిలుపు నిచ్చారు. దేశంలో అభివృద్దిలో యువత ఎంత కీలకామో గాంధీ జి అడుగు జాడలు కూడా అంతే కీలకమని ఆయన అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!