
పట్టు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటింది: నారా భువనేశ్వరి
కుప్పం న్యూస్ వెలుగు : కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. నక్కనపల్లి గ్రామంలో సాగు చేస్తున్న మల్బారి తోటలను, పట్టు పరిశ్రమలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పట్టు మహిళా రైతులతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వం మల్బరీకి అందిస్తున్న సబ్సిడీ వంటి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తుందనని రైతులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించనున్నట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!