ప్రశంసా పత్రాలను అందించిన ముఖ్యమంత్రి

ప్రశంసా పత్రాలను అందించిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు): జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను శుక్రవారం సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రి విజేతలను అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS