బెట్టింగ్ నిషేదానికి ప్రత్యేక బృందాలు : సీఎం

బెట్టింగ్ నిషేదానికి ప్రత్యేక బృందాలు : సీఎం

న్యూస్ వెలుగు అమరావతి : అంతర్జాతీయ నేరంగా మారిన ఆన్లైన్ బెట్టింగ్ నిషేధించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు. బెట్టింగ్ నేరాల్లో ఏ విధమైన భాగస్వామ్యం ఉన్నా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS