బ్రూనై పర్యటనలో ప్రధాని మోడీ

బ్రూనై పర్యటనలో ప్రధాని మోడీ

అంతర్జాతీయం :   ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనై పర్యటనలో భాగంగా బందర్ సెరీ బెగావాన్‌లోని ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. ఈ పర్యటన భారతదేశం ,బ్రూనై మధ్య దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆగ్నేయాసియా దేశానికి భారత ప్రధాని చేసిన మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన పీఎంఓ అధికారులు తెలిపారు.  ప్రధాని మోడీకి అక్కడి అధికారులు స్వాగతం పలికినట్లు వెల్లడించారు. ఈ పర్యటన నేపథ్యంలో  ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, ముఖ్యంగా వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలు మెరుగు పడుతాయని ప్రధాని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS