భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
ఢిల్లీ : మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కొత్త దిల్లీలో భేటీ అయింది. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. విక్షిత్ భారత్ను రూపొందించే మా ప్రయత్నానికి ఊపందుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు.

మన జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఈరోజు మొదటి సక్రియ సదస్సు మరియు సక్రియ సదస్యత అభియాన్ ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. ఇది మన పార్టీని అట్టడుగు స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి మరియు దేశ ప్రగతికి మా పార్టీ కార్యకర్తల ప్రభావవంతమైన సహకారాన్ని అందించే ఉద్యమం అన్నారు.

Was this helpful?
Thanks for your feedback!