
రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి
తెలంగాణ : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాగు కానీ భూముల వివరాలు సేకరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మరో రెండు రోజుల్లో 90 శాతం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని ఆయన చెప్పారు.
Author
Was this helpful?
Thanks for your feedback!