HomeTelanganaAgricultureరైతులకు శుభవార్త చెప్పిన మంత్రి DESK TEAM2025-03-30 తెలంగాణ : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాగు కానీ భూముల వివరాలు సేకరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మరో రెండు రోజుల్లో 90 శాతం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని ఆయన చెప్పారు. Author DESK TEAM View all posts Was this helpful? Submit Cancel Thanks for your feedback!