
వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
గుంటూరు : మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో వన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మొక్కలను నాటి రాష్ట్రంలో మొక్కలు ప్రతి ఒక్కరూ నాటలని పిలుపునిచ్చారు. వృక్షాలు పెంచడం తో సరైయిన సమయంలో వర్షాలు కురిసి సకల జీవరాసులు జీవిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!