వరదనష్టంపై కేద్రానికి నివేధిక అందించిన కేంద్రమంత్రి

వరదనష్టంపై కేద్రానికి నివేధిక అందించిన కేంద్రమంత్రి

ఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ లో భారీవర్షాలకు దెబ్బతిన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ రెండు రాష్ట్రాల్లో పర్యటించి వరద ముంపు ప్రాంతాలల్లో జరిగిన నష్టాలను కేంద్ర మంత్రి  స్వయంగా ఏరియల్ సర్వేనిర్వహింఛి వరద ముంపు గ్రామాల్లో జరిగిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రైతుల పంట నష్టం , రోడ్లు ,  భవనాలు ,  ప్రభుత్వ ఆస్తుల వంటి అనేక అమాశాల నష్ట పరిహారాన్ని అధికారిక అంచనాలతో కేంద్ర మంత్రి శివరాజేసింగ్ చౌహన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు నివేదికను అందించినట్లు అయన వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!