వరద బాధితులకు ఈడిగ పేట స్కూల్ విద్యార్థుల సహాయార్థం

వరద బాధితులకు ఈడిగ పేట స్కూల్ విద్యార్థుల సహాయార్థం

జమ్మలమడుగు టౌన్,న్యూస్ వెలుగు;   కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంభవించిన వరద కారణం వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయార్థం చేసిన జమ్మలమడుగు టౌన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఈడిగపేట ఆంగ్ల ఉపాధ్యాయులు చాంద్ బాషా  ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులు 8000/- రూపాయలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపడం జరిగిందని  తెలిపారు. వరద బాధితులకు రిలీఫ్ ఫండ్ పంపడంపై పాఠశాల హెడ్ మాస్టర్ అనురాధ , ఉపాధ్యాయులు , విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!