
వరద బాధితులకు ఈడిగ పేట స్కూల్ విద్యార్థుల సహాయార్థం
జమ్మలమడుగు టౌన్,న్యూస్ వెలుగు; కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంభవించిన వరద కారణం వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయార్థం చేసిన జమ్మలమడుగు టౌన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఈడిగపేట ఆంగ్ల ఉపాధ్యాయులు చాంద్ బాషా ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులు 8000/- రూపాయలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపడం జరిగిందని తెలిపారు. వరద బాధితులకు రిలీఫ్ ఫండ్ పంపడంపై పాఠశాల హెడ్ మాస్టర్ అనురాధ , ఉపాధ్యాయులు , విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!