
వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
మహబూబాబాద్ జిల్లా : కేసముద్రం మండలం తాల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మచిలీపట్నం ఎక్స్ ప్రెస్తో పాటు పలు రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు

Was this helpful?
Thanks for your feedback!