
వాణిజ్య సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్
న్యూస్ వెలుగు : అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ నిన్న రాత్రి జైపూర్ చేరుకున్నారు. ఆయన వెంట భారత సంతతికి చెందిన భార్య ఉషా వాన్స్, 3 పిల్లలు ఉన్నారు. జైపూర్లో ‘భారత-అమెరికా వాణిజ్య సంబంధాల భవిష్యత్తు’ అనే అంశంపై జరిగే వాణిజ్య సదస్సులో వాన్స్ ప్రసంగిస్తారు.
Author
Was this helpful?
Thanks for your feedback!