వారికీ ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి

వారికీ ఓటమి భయం పట్టుకుంది : మాజీ మంత్రి

శ్రీ సత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీపీ ఎన్నిక లో వైఎస్సార్ సీపీ విజయం వైఎస్సార్ సీపీ అభ్యర్థి నాగమ్మ ను అభినందించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటిందని ఆమె అన్నారు .  బలం లేకపోయినా టీడీపీ అభ్యర్థులను నిలపడం అప్రజాస్వామికమన్నారు.  దౌర్జన్యాలతో ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ కుట్రలు చేసిందని ఆరోపించారు.  సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకనే చంద్రబాబు కు ఓటమి భయం పట్టుకుందని  మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ ఎద్దేవా చేశారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS