విద్యార్దులకు 50 శాతం రాయితీ

విద్యార్దులకు 50 శాతం రాయితీ

ఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు విద్యార్థులకు మెట్రో ఛార్జీలపై 50 శాతం రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మెట్రో 50-50 మోడల్‌ ప్రకారం ఖర్చులను ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా భరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ సూచించారు.

దేశ రాజధానిలో విద్యార్థులకు బస్సు ప్రయాణాన్ని కూడా ఉచితంగా చేస్తామని పార్టీ ప్రకటించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS