శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్న ముఖ్యమంత్రులు

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్న ముఖ్యమంత్రులు

శ్రీ సత్య సాయి జిల్లా న్యూస్ వెలుగు :  పుట్టపర్తి లో జరుగుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మంత్రి  నారా లోకేష్, పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న అనంతరం జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS