
సీఎం చంద్రబాబుకు కోటి రూపాయల చెక్కును అంధించిన ఎంపీ
అమరావతి : వరద బాధితులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రూ. కోటి చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ సందర్బంగా పాల్గొన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!