
స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించండి : సిపిఐ
నంద్యాల : తంగడంచ ఫారం భూములలో కేంద్రియ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి.. జైన్ పరిశ్రమకు మౌలిక వసతులు కల్పించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.. గిరిజనులకు ఇళ్లస్థలాలకై ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలి.. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, శాసనసభ్యులు గిత్త జయసూర్య లకి సిపిఐ వినతి అందించినట్లు తెలిపారు

మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నరసింహ పుల్లయ్య రాజు మధు గిరిజన సంఘం నాయకులు బాలకృష్ణ వెంకటేశ్వర్లు అధిక సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొన్నారు..
Was this helpful?
Thanks for your feedback!

