స్వచ్ఛత పై ప్రజలకు అవగాహనా ర్యాలీ

స్వచ్ఛత పై ప్రజలకు అవగాహనా ర్యాలీ

హోళగుంద,న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో శనివారం సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ విజయలలిత హాజరయ్యారు.ఇందులో భాగంగా స్థానిక బస్టాండ్ నందు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ పై ప్రతిజ్ఞను చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వ్యర్ధాల వినియోగం మరియు బహిరంగ ప్రదేశాలలో పడివేయడం ద్వారా జరిగే కాలుష్యం మరియు కాలుష్యం వలన జరిగే ఆరోగ్య సమస్యల గురించి వివరించారు.అనంతరం గ్రామంలోని ప్రజలకు అవగాహన కొరకు సచివాలయం సిబ్బంది,అంగన్వాడి కార్యకర్తలతో అవగాహన ర్యాలీలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో

Authors

Was this helpful?

Thanks for your feedback!