
ఏపీలో పెరిగిన జిల్లాలు ..!
అమరావతి న్యూస్ వెలుగు : జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

