
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ రద్దు
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం 13వ తేదీ సోమవారం నాడు ఉండదని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండుగ ప్రభుత్వ సెలవుల కారణంగా కార్యక్రమం రద్దు చేయడం జరుగుతుందని, నగర ప్రజలు గమనించగలరని కమిషనర్ పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!