Author:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి : కాంగ్రెస్
కర్నూలు (న్యూస్ వెలుగు) : ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనతో కర్నూలు జిల్లా ప్రజలకు ప్రజాధనం వృధా తప్ప ఒరిగేది ఏమీ లేదని కర్నూల్ సిటీ కాంగ్రెస్ ... Read More
కర్నూలులో హాకీ టర్ఫ్ కోర్ట్ ను ఏర్పాటు చేయాలి
మున్సిపల్ కమిషనర్ విశ్వనాధ్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన రైసింగ్ స్టార్ హాకీ క్లబ్&సొసైటీ సభ్యులు,రాయలసీమ సంఘాల నాయకులు. కర్నూలు, న్యూస్ వెలుగు :కర్నూలు నగరంలో దాదాపు వందమంది ... Read More
మధుశేఖర్ కు వైవీయూ డాక్టరేట్ ప్రదానం
కడప, న్యూస్ నేడు: యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర మరియు పురాతత్వ శాఖ పరిశోధకుడు ఎం. మధుశేఖర్ కు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రకటించింది. విశ్వవిద్యాలయం చరిత్ర మరియు పురాతత్వ ... Read More
1,50,000 రూ.లకు లడ్డూ దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి దంపతులు
కర్నూలు న్యూస్ వెలుగు : పట్టణంలోని పలుచోట్ల గత కొన్ని రోజులుగా అన్ని కాలనీలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆనవాయితీగా వస్తున్న లడ్డూ వేలాన్ని కూడా ... Read More
సీఎం రిలీఫ్ ఫండ్ 43,092/-రూ చెక్కును అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌ. “శ్రీమతి “గౌరు చరిత”, రెడ్డి గారు
కల్లూరు న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో 12-03-2025సం,,అంటే సుమారుగా 5నెలల క్రితం B. లక్ష్మీదేవి భర్త B. జయన్న కి అనా రోగ్య ... Read More
భక్తుల ప్రార్థనలకు స్పందించిన పరంజ్యోతి.. అమ్మవారి మూర్తి కళ్లనుంచి కనీళ్లు…
కామారెడ్డి, న్యూస్ వెలుగు:శ్రీ అమ్మ భగవాన్ శరణం సమస్త మానవాళికి సంపూర్ణ జీవన్ముక్తుని అనుగ్రహించడానికి దీవి నుండి భూమికి దిగివచ్చిన సర్వాంతర్యామి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ల దివ్యమంగళ ... Read More
పీ. దీక్షిత్ .. ది ఇన్నోవేటర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు సాధించడం గర్వకారణం
శ్రీలక్ష్మీ విద్యాసంస్థల చైర్మన్ పీ.దీక్షిత్ కి శుభాకాంక్షలు తెలిపిన రాయలసీమ సంఘాల నాయకులు. కర్నూలు, న్యూస్ వెలుగు : హౌస్ ఆఫ్ లార్డ్స్ బ్రిటిష్ పార్లమెంట్ యునైటెడ్ కింగ్డమ్ ... Read More