విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

న్యూస్ వెలుగు ప్యాపిలి: నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణ కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించినట్టు ప్యాపిలి ఎస్సై తెలిపారు. ప్యాపిలి SI తన సిబ్బందితో కలిసి కెజిబివి పాఠశాల & కళాశాలను సందర్శించి, విద్యార్థులతో సంభాషించి, సైబర్ భద్రత, సైబర్ నేరాలు, మహిళా భద్రత, రోడ్డు ప్రమాదాలు, 1930, 100, మొదలైన ప్రస్తుత అంశాలపై అవగాహన కల్పించారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS