Category: Agriculture

Agriculture News in Telugu: Get the latest agriculture news from The World Of Agriculture & Farming related to Crop Prices, Farm Equipment in News Velugu.

పట్టు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటింది: నారా భువనేశ్వరి

పట్టు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటింది: నారా భువనేశ్వరి

కుప్పం న్యూస్ వెలుగు :  కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు.  నక్కనపల్లి గ్రామంలో సాగు చేస్తున్న మల్బారి తోటలను, పట్టు పరిశ్రమలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పట్టు ... Read More

20వేల ఎకరాలకు సాగునీరు అందించండి : ఏపీ రైతు సంఘం

20వేల ఎకరాలకు సాగునీరు అందించండి : ఏపీ రైతు సంఘం

పత్తికొండ న్యూస్ వెలుగు : రైతులకు తాగు ,సాగునీరు అందించాలని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టినట్లు రైతు సంఘం జిల్లా ... Read More

రైతులకు శుభవార్త అందించిన కేంద్రం

రైతులకు శుభవార్త అందించిన కేంద్రం

న్యూస్ వెలుగు : ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే ఉల్లిపాయ ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ ... Read More

యాజమాన్య పద్ధతులు సకాలంలో పాటిస్తే  అధిక దిగుబడులు సాధించవచ్చు

యాజమాన్య పద్ధతులు సకాలంలో పాటిస్తే  అధిక దిగుబడులు సాధించవచ్చు

ముద్దనూరు, న్యూస్ వెలుగు;  మండలం రబీ సీజన్ లో మినుము,శనగ,పంట లు సాగు చేసే రైతులు ఆయా పంటల్లో రకాల ఎంపిక,విత్తన మోతాదు,విత్తన శుద్ధి, కలుపు నివారణ మరియు ... Read More

శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్న మంత్రి శ్రీనివాస్

శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్న మంత్రి శ్రీనివాస్

విజయనగరం జిల్లా : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ... Read More

90 శాతం సబ్సిడీ తో బిందు సేద్యం పరికరాలను అందించిన మంత్రి

90 శాతం సబ్సిడీ తో బిందు సేద్యం పరికరాలను అందించిన మంత్రి

ప్రకాశం జిల్లా : కొండపి నియోజక వర్గంలోని మర్రిపూడిలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం కింద రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ... Read More

తాగు సాగు నీరు అందించండి : సిపిఐ

తాగు సాగు నీరు అందించండి : సిపిఐ

నంద్యాల : నూతన కూటమి ప్రభుత్వం త్రాగునీరు సాగునీరు సమృద్ధిగా రైతులకు ప్రజలకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రామాంజనేయులు డోన్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో  ... Read More