Category: Andhra Pradesh

Andhra Pradesh politics news in Telugu. Read breaking news headlines, top stories, and watch videos about Andhra Pradesh politics on News Velugu.

ఉత్త‌రాంధ్ర జిల్లాల కలెక్టర్ల తో సమావేశం నిర్వహించిన మంత్రి

ఉత్త‌రాంధ్ర జిల్లాల కలెక్టర్ల తో సమావేశం నిర్వహించిన మంత్రి

విశాఖ  (న్యూస్ వెలుగు ) : ఉత్త‌రాంధ్ర జిల్లాల కలెక్టర్లు, అధికారులు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో విశాఖ క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాల్ లో మంత్రి నారలోకేష్   ప్ర‌త్యేకంగా స‌మావేశం ... Read More

ఉపాధ్యాయుడి పై దాడి అమానుషం: ఆప్టా

ఉపాధ్యాయుడి పై దాడి అమానుషం: ఆప్టా

కర్నూలు (న్యూస్ వెలుగు ):  గాజులదిన్నె గ్రామం గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో పని చేయచున్న శ్రీ జి సి బసవరాజు ... Read More

కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి నారా లోకేష్

కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి నారా లోకేష్

అమరావతి(న్యూస్ వెలుగు): ఉండవల్లి నివాసంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులతో మంత్రి ... Read More

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం : మంత్రి నారాలోకేష్

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం : మంత్రి నారాలోకేష్

అమరావతి (న్యూస్ వెలుగు): పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించాను. ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ... Read More

స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంగా నిలపాలి: మంత్రి నారాలోకేష్

స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంగా నిలపాలి: మంత్రి నారాలోకేష్

అమరావతి (న్యూస్ వెలుగు): ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై సమీక్ష నిర్వహించాను. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరసమైన చర్యలు ... Read More

రాహుల్ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ 

రాహుల్ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ 

కర్నూలు (న్యూస్ వెలుగు): జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశమునకు ముఖ్య అతిథులుగా హాజరైన గణేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని 11 ... Read More

వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి

వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు): వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం ... Read More