Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

పింఛన్లను పంపిణీ చేసిన సిఎం

పింఛన్లను పంపిణీ చేసిన సిఎం

విజయనగరం న్యూస్ వెలుగు :  గజపతినగరం నియోజకవర్గం, దత్తిగ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లను పంపిణీ చేశారు. కిడ్నీసమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు ... Read More

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి

 న్యూస్ వెలుగు : విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ సభలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ... Read More

NPS ఒక ఆర్థిక సాధనం: కేంద్రమంత్రి

NPS ఒక ఆర్థిక సాధనం: కేంద్రమంత్రి

ఢిల్లీ (న్యూస్ వెలుగు ) : ప్రభుత్వ రంగ ప్రత్యేక హక్కు నుండి ఆర్థిక భద్రత కోసం సార్వత్రిక సాధనంగా NPS పదవీ విరమణ ప్రణాళికను మార్చిందని ఆర్థిక ... Read More

రాష్ట్రాలకు పన్ను వాట ₹1,01,603 కోట్లు విడుదల చేసిన కేంద్రం

రాష్ట్రాలకు పన్ను వాట ₹1,01,603 కోట్లు విడుదల చేసిన కేంద్రం

న్యూస్ వెలుగు ఢిల్లీ : కేంద్రం పన్ను వికేంద్రీకరణలో ముందస్తు విడతగా, రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షా వెయ్యి 603 కోట్ల రూపాయల పన్ను వికేంద్రీకరణను ప్రభుత్వం విడుదల చేసింది. ... Read More

ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటనున్న

ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటనున్న

అమరావతి ( న్యూస్ వెలుగు ): పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా గంటకు10కి.మీ వేగంతో కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రస్తుతానికి ఇది విశాఖపట్నంకి 360కి.మీ., గోపాల్‌పూర్(ఒడిశా)కి360కి.మీ., ... Read More

గుక్కెడు నీరు కోసం  ఏళ్లుగా కష్టాలు…!   కష్టాల కడలిలో ప్రజలను ఆదుకునేది ఎవరు?

గుక్కెడు నీరు కోసం  ఏళ్లుగా కష్టాలు…!  కష్టాల కడలిలో ప్రజలను ఆదుకునేది ఎవరు?

  నంద్యాల ( న్యూస్ వెలుగు):  డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో కొత్త కొట్టాలు వీధిలోని తాగునీటి సమస్యని పరిష్కరించాలని ఎన్ ఎస్ యు ఐ ... Read More

శ్రీలంక జైల్లో మత్స్యకారులు బయటకు తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్ 

శ్రీలంక జైల్లో మత్స్యకారులు బయటకు తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్ 

అమరావతి ( న్యూస్ వెలుగు) ఈ ఏడాది ఆగస్టు 4న కాకినాడకు చెందిన జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. నావిగేషన్ సమస్య వల్ల శ్రీలంక సముద్ర జలాల్లోకి ... Read More