Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

రాహుల్ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ 

రాహుల్ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ 

కర్నూలు (న్యూస్ వెలుగు): జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశమునకు ముఖ్య అతిథులుగా హాజరైన గణేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని 11 ... Read More

వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి

వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు): వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం ... Read More

సారా స్థావారాలపై నిఘా ఉంచండి కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ 

సారా స్థావారాలపై నిఘా ఉంచండి కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ 

కర్నూలు (న్యూస్ వెలుగు): కర్నూలు మరియు నంద్యాల జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో నెల వారి నేర సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సారా రహిత గ్రామాలుగా ప్రకటించిన ... Read More

ప్ర‌జ‌లు ఛీ కొట్టినా వైసీపీ నాయ‌కులు మార‌డం లేదు.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

ప్ర‌జ‌లు ఛీ కొట్టినా వైసీపీ నాయ‌కులు మార‌డం లేదు.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

కర్నూలు (న్యూస్ వెలుగు): రాష్ట్ర ప్ర‌జ‌లు ఛీకొట్టినా వైసీపీ నేత‌లు మార‌డం లేద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని ... Read More

ప్రధాని బహిరంగ సభకు విజయవంతం చేయండి: మెప్మా పీడి

ప్రధాని బహిరంగ సభకు విజయవంతం చేయండి: మెప్మా పీడి

కర్నూలు (న్యూస్ వెలుగు): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీన నంద్యాల రోడ్డులోని రాగమయూరి గ్రౌండ్స్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి తీసుకోవలసిన ఏర్పాట్లపై, ... Read More

వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు ):  ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు బుదవారం  సచివాలయంలో ఆవిష్కరించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ... Read More

12న నంద్యాల కు మందకృష్ణ మాదిగ రాక

12న నంద్యాల కు మందకృష్ణ మాదిగ రాక

డోన్  న్యూస్ వెలుగు : నంద్యాల జిల్లా డోన్ పట్టణ కేంద్రంలో  పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  అక్టోబర్  12న   నంద్యాల కు వస్తునటువంటి కరపత్రాలను  MRPS జిల్లా ప్రధాన ... Read More