సీతారాం ఏచూరి కి ఘన నివాళి అర్పించిన: సీఎం చంద్రబాబు

సీతారాం ఏచూరి కి ఘన నివాళి అర్పించిన: సీఎం చంద్రబాబు

ఢిల్లీ : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో ఆయన నివాసం వద్ద ఘన నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ఏచూరితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS