బంగారు పతక విజేత  కుమారి షేక్ రేష్మ బేగంకు  అభినందనలు

బంగారు పతక విజేత కుమారి షేక్ రేష్మ బేగంకు అభినందనలు

కర్నూలు,న్యూస్ వెలుగు;  కుమారి షేక్ రేష్మ బేగం, దోహర, నేపాల్ దేశంలో 31-08-2024 నుండి 04-09-2024 తేదిలలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గోని బంగారు పతకం సాధించిన సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టరు  అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ బి. భూపతిరావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, జిల్లా క్రీడ ప్రాధికార సంస్థ, కర్నూలు  శ్రీవేణుగోపాల్, కార్యదర్శి, కర్నూలు పవర్ లిఫ్టింగ్ సంఘం.బి. భూపతిరావు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!