శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న డీజీపీ

శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న డీజీపీ

పుట్టపర్తి,న్యూస్ వెలుగు : రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ఐపిఎస్ మంగళవారం ప్రశాంతి నిలయంలోని సాయికు కుల్వంత్ హాల్లో శ్రీ సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గాన పుట్టపర్తికి చేరుకున్న డీజీపి కి పోలీస్ గెస్ట్ హౌస్ లో అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షేముషి ఐపీఎస్ , జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్, పుష్పగుచ్చములు అందజేసి స్వాగతం పలికారు. గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం , ప్రశాంతి నిలయంకు చేరుకున్న డిజిపి
కి ట్రస్ట్ వారు స్వాగతం పలికారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి డిఐజి ,ఎస్పి, తో కలిసి సాయి కుల్వంత్ హాల్ లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని డీజీపీ దర్శించుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!