
అన్నదానం నిమిత్తం లక్ష విరాళం
విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు నవభారతీ నగర్, గుంటూరుకు చెందిన టీ.శారద, శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరుగు అన్నదానం నిమిత్తం ఆలయ అధికారులనుఈవో కె ఎస్ రామరావు ని కలిసి రూ. 1,00,000/- లను విరాళంగా అందజేయగా ఈవో డోనార్ కార్డును అందజేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులచే వేదార్వచనం కల్పించి, వీరికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!