అన్నదానం నిమిత్తం లక్ష విరాళం 

అన్నదానం నిమిత్తం లక్ష విరాళం 

విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు  నవభారతీ నగర్, గుంటూరుకు చెందిన టీ.శారద, శ్రీనివాస్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరుగు అన్నదానం నిమిత్తం ఆలయ అధికారులనుఈవో కె ఎస్ రామరావు ని కలిసి రూ. 1,00,000/- లను విరాళంగా అందజేయగా ఈవో డోనార్ కార్డును అందజేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులచే వేదార్వచనం కల్పించి, వీరికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!