
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
న్యూస్ వెలుగు ఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. మొత్తం ఎన్నికల ప్రక్రియ డిసెంట్రలైజ్డ్ మ్యానర్లో జరిగిందని ఎన్నికల సంఘం పేర్కొంది.
Author
Was this helpful?
Thanks for your feedback!