300 మందికి కంటి వైద్యం : బోండా ఉమా

300 మందికి కంటి వైద్యం : బోండా ఉమా

విజయవాడ న్యూస్ వెలుగు : 

సింగ్ నగర్ షాదీ ఖానా నందు అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమారు 300 మందికి కంటి వైద్య సేవలను నిర్వహించి అవసరమైన వారికిఉచిత మందులను కళ్ళజోళ్లను అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని వారు తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!