ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి : కలెక్టర్

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి : కలెక్టర్

న్యూస్ వెలుగు బద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు నేరుగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం తగదని కలెక్టర్ సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS