
దేశానికీ దిశా నిర్దేశం చేసిన మహనీయుడు ఆయన : వెంకటేశ్వర్లు
కర్నూల్ న్యూస్ వెలుగు : భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిశ దశలు చూపిన మహానుభావుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కర్నూల్ పాత బస్టాండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ తెలిపారు .

Was this helpful?
Thanks for your feedback!