ముందు బుడమేరు బాదితులను ఆదుకోండి: వైసీపీ నేత సజ్జల

ముందు బుడమేరు బాదితులను ఆదుకోండి: వైసీపీ నేత సజ్జల

అమరావతి :  వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ టీడీపీ పై మరోమారు మండిపడ్డారు. ఆకాల వర్షాలు బుడమేరు వరదతో  వేలమంది విధిన పడిన నిరాశ్రయులకు ఆర్థిక, పునరావాస సౌకర్యాలు కల్పించకుండా టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వైసీపీ నేత సజ్జల టిడిపి పై  మండిపడ్డారు.

చంద్రబాబు ఆ పార్టీ నేతలు  వైసీపీ పై బురదజల్లడం మనీ విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, బుడమేరు వరద బాదితులకు  ఆర్థిక సహాయం వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!