
ప్రశాంతంగా ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం ఇంటర్ రెండవ సంవత్సరం గణిత,వృక్ష శాస్త్రం,పౌరశాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.ఇందులో భాగంగా 169 విద్యార్థులకు గాను 3 విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు.166 పరీక్షలకు హాజరయ్యారు.ముఖ్యంగా ఈ పరీక్షకు సిట్టింగ్ స్క్వాడ్ లక్ష్మన్న పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయా లేదా అన్ని పరిశీలించారు.అలాగే పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ ప్రవీణ తెలిపారు
Was this helpful?
Thanks for your feedback!