
ప్రశాంతంగా ముగిసిన సాగునీటి సంఘం ఎన్నికలు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో అధికారులు పోలీసుల సమక్షంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినవి. బొంది మడుగుల గ్రామ సాగునీటి సంఘం అధ్యక్షుడిగా తుగ్గలి మండలం లోని నునుసు రాళ్ళ గ్రామానికి చెందిన దూదేకొండ రామాంజీ నేయులు ఏక గ్రీవంగా ఎన్నికవడం జరిగింది.అదే విధంగా ఉపాధ్యక్షులుగా నునుసు రాళ్ళ గ్రామానికి చెందిన మద్దిలేటి కూడా ఏక గ్రీవంగ ఎన్నిక కావడం జరిగింది.అదే విధంగా చెన్నంపల్లి గ్రామ సాగునీ
సత్తార్ వలి.కోటేశ్వర గౌడ్.అక్బర్ బాషా. షాషావలి మరియు సాగునీటి సంఘం ఎన్నికల అధికారులు శ్రీహరి.వెంకట రాముడు.మనోహర్.భార్గవ్.దాదా కలెండర్ బాషా తదితరులు పాల్గొన్నారు.