కర్ణాటక మధ్యం స్వాధీనం

కర్ణాటక మధ్యం స్వాధీనం

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో సోమవారం వచ్చిన సమాచారం మేరకు బసవరాజు అనే వ్యక్తిని గెజ్జేహళ్లి గ్రామంలో అక్రమంగా విక్రహిస్తున్న కర్ణాటక మధ్యంను ఎస్ఐ దిలీప్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు.ఇందులో భాగంగా సదరు వ్యక్తి వద్ద ఉన్న 60 కర్ణాటక మధ్యం 90 ఎంఎల్ ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని అతని పై కేసు నమోదు చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!