
మహబూబ్ బాషా మృతి జర్నలిజానికి తీరనిలోటు
బి.చిన్న రామాంజనేయులు, కార్యదర్శి
ఎన్.సత్యనారాయణ,అధ్యక్షులు
న్యూస్ వెలుగు కర్నూలు; నంద్యాల జిల్లా,గడివేముల మండలం, తెలుగుప్రభ పత్రికలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ మహబూబ్ బాషా ఆకస్మిక మృతి జర్నలిజానికి తీరనిలోటు అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు నీలం సత్యనారాయణ,బి.చిన్న రామాంజనేయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.సోమవారం మహబూబ్ బాషా మృతి
భవిష్యత్ లో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో మహబూబ్ బాషా ఆశయసాధనకు ముందుకెళతామని అన్నారు.అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్ట్ లు తమ హక్కుల సాధనకు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ కమిటీ బృందం వి.విజయ్ కుమార్,ఎం.ఆర్. వి.కరణ్,లక్ష్మన్న,ఎం.లోకేష్,యు.రాజశేఖర్,జి.శేఖర్,వై.వి.రెడ్డి,ఎస్.ఎం.డి.అసిఫ్,కిషోర్,వి.జనార్దన్,ఎన్.కె.మధు,డి.సంజీవయ్య, పి.నాగేంద్రుడు,వి.వెంకటస్వామి, పాత్రికేయులు పాల్గొన్నారు.