
అమ్మవారి ని దర్శించుకున్న ఎంపీ డికే అరుణ
విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ అమ్మవారి దర్శనార్థం శుక్రవారం పార్లమెంట్ సభ్యులు (మెహబూబ్ నగర్) డి కే అరుణ కుటుంబసభ్యులతో కలిసి ఆలయమునకు విచ్చేయగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు.. అనంతరం ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించగా డిప్యూటీ ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!