పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి
న్యూస్ వెలుగు : విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ... Read More
NPS ఒక ఆర్థిక సాధనం: కేంద్రమంత్రి
ఢిల్లీ (న్యూస్ వెలుగు ) : ప్రభుత్వ రంగ ప్రత్యేక హక్కు నుండి ఆర్థిక భద్రత కోసం సార్వత్రిక సాధనంగా NPS పదవీ విరమణ ప్రణాళికను మార్చిందని ఆర్థిక ... Read More
రాష్ట్రాలకు పన్ను వాట ₹1,01,603 కోట్లు విడుదల చేసిన కేంద్రం
న్యూస్ వెలుగు ఢిల్లీ : కేంద్రం పన్ను వికేంద్రీకరణలో ముందస్తు విడతగా, రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షా వెయ్యి 603 కోట్ల రూపాయల పన్ను వికేంద్రీకరణను ప్రభుత్వం విడుదల చేసింది. ... Read More
ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటనున్న
అమరావతి ( న్యూస్ వెలుగు ): పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా గంటకు10కి.మీ వేగంతో కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రస్తుతానికి ఇది విశాఖపట్నంకి 360కి.మీ., గోపాల్పూర్(ఒడిశా)కి360కి.మీ., ... Read More
గుక్కెడు నీరు కోసం ఏళ్లుగా కష్టాలు…! కష్టాల కడలిలో ప్రజలను ఆదుకునేది ఎవరు?
నంద్యాల ( న్యూస్ వెలుగు): డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో కొత్త కొట్టాలు వీధిలోని తాగునీటి సమస్యని పరిష్కరించాలని ఎన్ ఎస్ యు ఐ ... Read More
శ్రీలంక జైల్లో మత్స్యకారులు బయటకు తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్
అమరావతి ( న్యూస్ వెలుగు) ఈ ఏడాది ఆగస్టు 4న కాకినాడకు చెందిన జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. నావిగేషన్ సమస్య వల్ల శ్రీలంక సముద్ర జలాల్లోకి ... Read More
సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి
ఢిల్లీ ( న్యూస్ వెలుగు) ఢిల్లీలో మంగళవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీలో ... Read More